19 మంది అక్రమ మైగ్రెంట్స్ని అరెస్ట్
- February 03, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం, 19 మంది అక్రమ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేసింది. బోటు ద్వారా వీరు సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 19 మంది చొరబాటుదారులతో కూడిన బోట్ని తాము గుర్తించామనీ, ఆ బోటు సహా వారందర్నీ అరెస్ట్ చేయడంలో సఫలమయ్యామని రాయల్ ఒమన్ పోలీసులు వివరించారు. కోస్ట్ గార్డ్ విభాగం సేవల్ని ఈ సందర్బంగా రాయల్ ఒమన్ పోలీస్ అభినందించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









