జోర్డాన్ చేరుకున్న మోడీ
- February 09, 2018![1 జోర్డాన్ చేరుకున్న మోడీ](https://www.maagulf.com/godata/articles/201802/jor_1518202684.jpg)
న్యూఢిల్లీ : పశ్యిమాసియాలోని మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రోజు జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో ఆయన సమావేశమౌతారు. రేపు ఆయన సాలన్తీనాలో పర్యటిస్తారు. 2015 తర్వాత తాను పశ్చిమాసియాలో పర్యటించటం ఇది ఐదవసారని ఆయన గుర్తుచేశారు. పశ్చిమాసియా దేశాలలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒక్క యు.ఏ.ఈ లోనే 30 లక్షల మంది ఉన్నారని ఉయన చెప్పారు.
తాజా వార్తలు
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర