ఆల్కహాల్ స్మగ్లింగ్: ఇద్దరి అరెస్ట్
- February 24, 2018
మస్కట్: ఓ పౌరుడు, ఓ వలసదారుడ్ని రాయల్ ఒమన్ పోలీసులు ఆల్కహాల్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. 398 బాటిల్స్తో సిటిజన్ అరెస్ట్ కాగా, వలసదారుడి నుంచి ఎంత మొత్తంలో ఆల్కహాల్ని స్వాధీనం చేసుకున్నదీ పోలీసులు వెల్లడించలేదు. సుల్తానేట్లోకి పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ని స్మగుల్ చేస్తుండగా సిటిజన్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. తన వాహనం ద్వారా ఆల్కహాల్ బాటిల్స్ని సిటిజన్ స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడమ్ పోలీస్ స్టేషన్, ఆసియా ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేసి, అతన్నుంచి పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ని స్వాధీనం చేసుకుందని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









