శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
- March 03, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ అంతర్జాతీయ విమానంలో ఇంధనం నింపుతుండగా లీక్ అయ్యి.. రన్వే పై పడింది. దీన్ని గమనించిన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది.. హుటాహుటీన రన్ వేను శుభ్రం చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్స్ ఎయిర్లైన్స్ విమానం.. ఇంధనం అయిపోవడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ స్టేషన్లో ఫిల్ చేస్తుండగా. ఒక్కసారిగా లీక్ అయ్యింది. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంధనం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







