శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
- March 03, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ అంతర్జాతీయ విమానంలో ఇంధనం నింపుతుండగా లీక్ అయ్యి.. రన్వే పై పడింది. దీన్ని గమనించిన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది.. హుటాహుటీన రన్ వేను శుభ్రం చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్స్ ఎయిర్లైన్స్ విమానం.. ఇంధనం అయిపోవడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ స్టేషన్లో ఫిల్ చేస్తుండగా. ఒక్కసారిగా లీక్ అయ్యింది. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంధనం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









