శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
- March 03, 2018శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ అంతర్జాతీయ విమానంలో ఇంధనం నింపుతుండగా లీక్ అయ్యి.. రన్వే పై పడింది. దీన్ని గమనించిన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది.. హుటాహుటీన రన్ వేను శుభ్రం చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్స్ ఎయిర్లైన్స్ విమానం.. ఇంధనం అయిపోవడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ స్టేషన్లో ఫిల్ చేస్తుండగా. ఒక్కసారిగా లీక్ అయ్యింది. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంధనం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్