నేపాల్: కఠ్మాండూలో కూలిన విమానం
- March 12, 2018

కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం బంగ్లాదేశీ ఎయిర్లైన్స్ సంస్థ యూఎస్-బంగ్లాకి చెందినదిగా తెలుస్తోంది. నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే పై ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ అయినట్టు కఠ్మాండూ పోస్ట్ తెలిపింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 78 మంది ప్రయాణికులు ఉన్నారని, వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయని స్థానిక వార్త వెబ్సైట్ రిపబ్లికా వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫొటోల ప్రకారం విమానాశ్రయం రన్ వే వద్ద పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







