స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!
- March 19, 2018
మాస్టర్ మంజునాథ్ మూడేళ్ళ వయసులోనే నటనను ప్రారంభించి... 'మాల్గుడి డేస్' తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. దురదర్శన్ లో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది. బాలనటుడుగా పలు హిందీ, కన్నడ చిత్రాలతో పాటు... స్వాతి కిరణం అనే సినిమాలో కూడా మంజునాథ్ నటించాడు. బాలనటుడుగా నటిస్తూనే చదువుకున్న మంజునాథ్.. 19 ఏళ్ల వయసులో నటనకు పూర్తిగా విడిచిపెట్టి... చదువు మీద దృష్టిపెట్టాడు.. మైసూర్ యూనివర్సిటీలో బీఏ.. బెంగళూరు యూనివర్శిటీలో ఎంఏ పట్టపొందాడు... సినిమాటోగ్రఫీలో డిప్లమో కూడా పూర్తి చేసిన మంజునాథ్ బెంగళూరులో పీఆర్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తూనే.. ఇన్ఫా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్నాడు. స్వర్ణిక అనే యువతిని పెళ్లి చేసుకొన్న మంజునాథ్ కు ఒక కొడుకు ఉన్నాడు..
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







