ఆరోగ్య ఫీజులు పెరగడంతో..తగ్గిపోయిన రోగుల సంఖ్య
- March 21, 2018
కువైట్ : " కొండ నాలుకకు...మందు ఇస్తే ...ఉన్న నాలుక ఊడినట్లు .." ప్రవాసీయుల నుంచి ఆరోగ్య ఫీజులను భారీగా దండుకోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోయారు. ఔట్ పేషెంట్ ల రాక కోసం వైద్య సిబ్బంది నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.ముబారక్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ నాడియా అలీజుమా, డాక్టర్ నాడియా గతంలో వైద్యుల అప్పాయింట్మెంట్ కోసం కనీసం ఒక నెల రోగులు ఎదురు చూడాల్సివచ్చేది. ప్రస్తుతం వారానికి కన్నా తక్కువ రోజులలోనే రోగులు వైద్యులను సులువుగా సంప్రదించుతున్నట్లు తెలిపారు. వివిధ క్లినిక్ ల నుండి ఈ ఆసుపత్రికి సూచించబడిన రోగులు ఇప్పుడు అదే రోజున లేదా రెండు రోజుల్లో ప్రత్యేక వైద్యులను సులువుగా సంప్రదించవచ్చు. కువైట్ రోగుల సంఖ్య తగ్గిపోవడానికి కొత్త ఫీజులే ప్రధాన కారణం "అయితే, మేము పేటెంట్స్ మధ్య ఎటువంటి వివక్ష చూపడం లేదని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







