ఆరోగ్య ఫీజులు పెరగడంతో..తగ్గిపోయిన రోగుల సంఖ్య
- March 21, 2018
కువైట్ : " కొండ నాలుకకు...మందు ఇస్తే ...ఉన్న నాలుక ఊడినట్లు .." ప్రవాసీయుల నుంచి ఆరోగ్య ఫీజులను భారీగా దండుకోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోయారు. ఔట్ పేషెంట్ ల రాక కోసం వైద్య సిబ్బంది నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.ముబారక్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ నాడియా అలీజుమా, డాక్టర్ నాడియా గతంలో వైద్యుల అప్పాయింట్మెంట్ కోసం కనీసం ఒక నెల రోగులు ఎదురు చూడాల్సివచ్చేది. ప్రస్తుతం వారానికి కన్నా తక్కువ రోజులలోనే రోగులు వైద్యులను సులువుగా సంప్రదించుతున్నట్లు తెలిపారు. వివిధ క్లినిక్ ల నుండి ఈ ఆసుపత్రికి సూచించబడిన రోగులు ఇప్పుడు అదే రోజున లేదా రెండు రోజుల్లో ప్రత్యేక వైద్యులను సులువుగా సంప్రదించవచ్చు. కువైట్ రోగుల సంఖ్య తగ్గిపోవడానికి కొత్త ఫీజులే ప్రధాన కారణం "అయితే, మేము పేటెంట్స్ మధ్య ఎటువంటి వివక్ష చూపడం లేదని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









