సిద్ధార్థ్,త్రిష కాంబినేషన్ లో కొత్త చిత్రం
- December 01, 2015
'యువ' చిత్రం తరువాత, 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట సిద్ధార్థ్, త్రిష. వీరిద్దరూ దాదాపు దశాబ్దం తరువాత 'అరణ్మణి-2' అనే తమిళ చిత్రం కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







