వారికోసం ప్రొత్సహించాల్సిన అవసరం: ఎస్పీ.బి
- March 26, 2018
క్యాన్సర్ వ్యాధి బారినపడి చివరి దశలో ఉన్న రోగులకు సేవలు అందిస్తున్న సంస్థలను ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈనెల 31న స్పర్శ్ నైట్ పేరుతో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ ను విజయవంతం చేయలని బాలు కోరారు. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడలో నూతనంగా నిర్మిస్తున్న స్పర్శ్ హోస్పిక్ ఆసుపత్రి నిర్మాణంకోసం వినియోగిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







