ఫేస్బుక్ డేటా చోరీపై క్షమాపణ చెప్పిన డేవిడ్ బేసర్
- April 17, 2018
ఫేస్ బుక్లో డేటా దుర్వినియోగానికి గురైందంటూ అపవాదులు ఎదుర్కుంటున్న సంస్థ అధినేత జుకర్ బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట వివరణ ఇచ్చుకున్నారు. దీనిని నివారించడానికి ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. యూజర్లు కాని వారి నుంచి కూడా డేటా కూడా తీసుకుంటున్నట్లు అంగీకరించారు. సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డేవిడ్ బేసర్ మాట్లాడుతూ ఇలా చేయడానికి గల కారణాలు వివరిస్తూ ఆయా సైట్లకు సేవలు అందించడానికి, ఫేస్బుక్ ప్రమాణాలను పెంచడానికి, మరియు ఫేస్ బుక్ సేవలను మరింత విస్తరింపజేయడానికే అని తెలిపారు. ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు కూడా ఇలాగే చేస్తాయన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు క్షమాపణ చెబుతూ మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయబోమని జుకర్ హామీ ఇచ్చారు. ఫేస్ బుక్ యూజర్ల రహస్యాలను రహస్యంగా ఉంచుతామన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!









