ఫేస్బుక్ డేటా చోరీపై క్షమాపణ చెప్పిన డేవిడ్ బేసర్
- April 17, 2018ఫేస్ బుక్లో డేటా దుర్వినియోగానికి గురైందంటూ అపవాదులు ఎదుర్కుంటున్న సంస్థ అధినేత జుకర్ బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట వివరణ ఇచ్చుకున్నారు. దీనిని నివారించడానికి ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. యూజర్లు కాని వారి నుంచి కూడా డేటా కూడా తీసుకుంటున్నట్లు అంగీకరించారు. సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డేవిడ్ బేసర్ మాట్లాడుతూ ఇలా చేయడానికి గల కారణాలు వివరిస్తూ ఆయా సైట్లకు సేవలు అందించడానికి, ఫేస్బుక్ ప్రమాణాలను పెంచడానికి, మరియు ఫేస్ బుక్ సేవలను మరింత విస్తరింపజేయడానికే అని తెలిపారు. ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు కూడా ఇలాగే చేస్తాయన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు క్షమాపణ చెబుతూ మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయబోమని జుకర్ హామీ ఇచ్చారు. ఫేస్ బుక్ యూజర్ల రహస్యాలను రహస్యంగా ఉంచుతామన్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్