మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..
- April 24, 2018అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ అగ్రహీరోల అత్యవసర సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి మహేష్ బాబు , రాంచరణ్, అల్లు అర్జున్, నాని తోపాటు సుమారు 18 మంది హీరోలు హాజరైనట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యంగా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!