చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంభం
- June 01, 2018
అమరావతి: విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







