జిమ్ మాటిస్తో ప్రధాని మోడీ భేటి
- June 01, 2018సింగపూర్:ప్రధాని నరేంద్రమోడీ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్తో సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం పసిఫిక్ కమాండ్ పేరును ఇండో- పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో భాగంగా గురువారం సింగపూర్ చేరుకున్న ఆయన మాటిస్తో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, భద్రతా సమస్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. షాంగ్రీ-లా డైలాగ్ వార్షిక సభలో ప్రసంగించిన అనంతరం మోడీ ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!