హైదరాబాద్లో మాదాల రంగారావు సంస్మరణ సభ
- June 07, 2018
విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ సభలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. నటునిగా, వ్యక్తిగా మాదాల రంగా రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, బ్రహ్మానందం, వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు గోపిచంద్, నిర్మాత పోకూరి బాబూరావుతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







