నేడే మహేష్ బాబు ముఖ్య అతిథిగా 'సమ్మోహనం' మూవీ ప్రీ రిలీజ్ వేడుక

- June 10, 2018 , by Maagulf
నేడే మహేష్ బాబు ముఖ్య అతిథిగా 'సమ్మోహనం' మూవీ ప్రీ రిలీజ్ వేడుక

యంగ్ హీరో సుధీర్ బాబు, అదితిరావు జంటగా నటించిన మూవీ సమ్మోహనం..మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడకను నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొననున్నాడు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.

నటీనటులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్‌, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్‌, కాదంబరి కిరణ్‌, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ,అభయ్ ,హర్షిణి తదితరులు. 

సాంకేతిక నిపుణులు:
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్‌, కె. రామాంజనేయులు, కో డైరక్టర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడక్షన్ డిజైనర్‌: యస్ . రవీందర్‌, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్‌, 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com