హైదరాబాద్:ఉమ్రా బయల్దేరి వెళ్లిన యాత్రికులు
- July 20, 2018హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అల్ మీజాన్ ఉమ్రా యాత్రికులు ఉమ్రా భయలుదేరి వెళ్ళారు. 50 మంది గల ఈ గ్రూప్ సభ్యులను హైదరాబాద్ నుంచి ఉమ్రాకు అల్ మీజాన్ మెనెజింగ్ డైరక్టర్ హఫెజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తీసుకుని భయలుదేరారు . 2018 లో ఇండియాలోనే మెుట్టమెుదటి గ్రూప్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో సందడి నెలకోంది. యాత్రికులు మక్కాలో ఎనిమిది రోజులు మదీనా లో ఎనిమిది రోజులు ఉండి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారని హఫేజ్ అలి తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు