హైదరాబాద్:ఉమ్రా బయల్దేరి వెళ్లిన యాత్రికులు
- July 20, 2018
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అల్ మీజాన్ ఉమ్రా యాత్రికులు ఉమ్రా భయలుదేరి వెళ్ళారు. 50 మంది గల ఈ గ్రూప్ సభ్యులను హైదరాబాద్ నుంచి ఉమ్రాకు అల్ మీజాన్ మెనెజింగ్ డైరక్టర్ హఫెజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తీసుకుని భయలుదేరారు . 2018 లో ఇండియాలోనే మెుట్టమెుదటి గ్రూప్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో సందడి నెలకోంది. యాత్రికులు మక్కాలో ఎనిమిది రోజులు మదీనా లో ఎనిమిది రోజులు ఉండి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారని హఫేజ్ అలి తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..