హైదరాబాద్:ఉమ్రా బయల్దేరి వెళ్లిన యాత్రికులు
- July 20, 2018
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అల్ మీజాన్ ఉమ్రా యాత్రికులు ఉమ్రా భయలుదేరి వెళ్ళారు. 50 మంది గల ఈ గ్రూప్ సభ్యులను హైదరాబాద్ నుంచి ఉమ్రాకు అల్ మీజాన్ మెనెజింగ్ డైరక్టర్ హఫెజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తీసుకుని భయలుదేరారు . 2018 లో ఇండియాలోనే మెుట్టమెుదటి గ్రూప్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో సందడి నెలకోంది. యాత్రికులు మక్కాలో ఎనిమిది రోజులు మదీనా లో ఎనిమిది రోజులు ఉండి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారని హఫేజ్ అలి తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







