కేరళ:ప్రమాదకర స్థాయికి చేరుకున్న ముళ్లపెరియార్ డ్యాం
- August 15, 2018
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చెస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నిరాశ్రయిలుగా మారుతున్నారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 30 డ్యాములు నిండు కుండాల మారాయి. దీంతో డ్యాములు ప్రమాద ఘంటికలు మెగిస్తున్నాయి.
మరోవైపు పెరియార్ నదిపై ఉన్న పురాతన ముళ్లపెరియార్ డ్యామ్కు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయి.ప్రమాద స్థాయికి చేరింది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు. డ్యామ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు ప్రమాద హేచ్చరికలు జారి చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







