ఈ వారాంతంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు వస్తారని ఎమిరేట్స్ ఆశాభావం
- December 15, 2015
2015 ఏడాదిలో ఇదే అత్యంత రద్దీ గల వారమని ఎమిరేట్స్ విమానయాన ప్రతినిధులు భావిస్తున్నారు .
డిసెంబర్ 18 తేదీన 34 వేలమందికి పైగా విమానయాన ప్రయాణికులు ఎమిరేట్స్ విమాన సంస్థ
సేవలను వినియోగించుకోనున్నారు. అలేగే, డిసెంబర్ 17వ తేదీ వరకు 535,000 ప్రజలు తమ
ద్వారా విమాన ప్రయాణం చేయనున్నారు. గత ఏడాదితో పొలిస్తే, ఈ పెరుగుదల 14 శాతం అధికంగా
ఉంది. ఈ ఏడాది అత్యధిక ప్రయాణిక రద్దీ ఉన్నప్రాంతాలు దుబాయ్ నుంచి బీరూట్ , లందేన్ , బ్యాంకాక్ , ఇస్తాంబుల్ ,కరాచి, కైరో ప్రాంతాలు చేరుకొంటారని భావిస్తున్నారు. కాగా,. దుబాయ్ కు వచ్చే
ప్రయాణీకులు లండన్ , కరాచి, ముంబై , ఢిల్లి , మిలాన్ నుంచి చేరుకోనున్నారు. ప్రయాణికులకు
ఎమిరేట్స్ విమాన సంస్థ తెలియచేసే సూచన ఏమిటంటే, ప్రయాణం కానున్న వ్యక్తి తన ప్రయాణానికి
కనేసం 3 గంటల ముందే విమానయాశ్రయంకు తనిఖీ పరీక్షకు రావాల్సిఉందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









