కేరళ కోసం 3 నెలలపాటు ఇండియన్ సోషల్ క్లబ్ విరాళాల సేకరణ
- August 28, 2018
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ఐఎస్సి) మూడు నెలలపాటు రిలీఫ్ ఫండ్స్ని కేళ వరద బాధితుల కోసం సేకరించనుంది. సుల్తానేట్లో ఐఎస్సి మాత్రమే లైసెన్స్డ్ అథారిటీగా వుంది ఇలాంటి విషయాల్లో. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, కేరళకు అందించే సహాయ కార్యక్రమాల్లో అత్యంత పారదర్శకవంగా వ్యవహరించనుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అనుమతితోనే విరాళాల్ని సేకరిస్తున్నామని ఐఎస్సి ఛైర్మన్ డాక్టర్ సతీష్ నంబియార్ చెప్పారు. ఫుడ్, వస్త్రాలు, మందులు మాత్రం స్వీకరించబడవని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 5కోట్ల రూపాయల్ని విరాళాలుగా స్వీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు సతీష్ నంబియార్. గుజరాత్ భూకంపం సమయంలోనూ, బీహార్ వరదల సమయంలోనూ, సునామీ, ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ తాము సేకరించిన విరాళాలు ఎంతగానో ఉపయోగపడినట్లు సతీష్ నంబియార్ వివరించారు.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు









