కమల్ హాసన్ మళ్ళీ సీక్వెల్
- September 26, 2018
కమల్ హాసన్ తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన భారతీయడు సీక్వెల్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కమల్ కు తనదే మరో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయాలని మనసులో ఉందట. కమల్హాసన్ నటించిన చిత్రం 'క్షత్రియ పుత్రుడు'. శివాజీ గణేశన్, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు.
కమల్ నిర్మాతగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఐదు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు 65వ అకాడమీ అవార్డులకు గానూ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్ నుంచి ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయాలని కమల్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







