ప్రోస్టేట్ క్యాన్సర్పై అవగాహన: బైకర్స్ ర్యాలీ
- October 06, 2018
బహ్రెయిన్:సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా 650 నగరాల్లో మోటర్ సైక్లిస్ట్స్ ప్రోస్టేట్ క్యాన్సర్, మెంటల్ హెల్త్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. కాగా, బహ్రెయిన్లో నిన్ననే ఈ ర్యాలీ జరిగింది. మహ్ది అసీరీ, ఫాడీ వస్సెఫ్, ఫాదెల్ మఖ్లూక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసీరి మాట్లాడుతూ, ప్రోస్టేట్ క్యాన్సర్తోపాటు పురుషుల మెంటల్ హెల్త్పై అవగాహన కల్పించడమే ఈ ఈవెంట్ ఉద్దేశ్యమని చెప్పారు. మోటార్ బైక్ రైడర్స్ అలాగే గెస్ట్లు ఎక్కువమంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారనీ, రైడర్స్ అలాగే గెస్ట్లు అందమైన దుస్తుల్లో ఆకర్షణీయంగా కన్పించారని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయసులోనే ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోవడం కారణమని, మరోపక్క మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ ఎక్కువవుతున్నారనీ, ఈ నేపథ్యంలో క్యాన్సర్, మెంటల్ హెల్త్పై అవగాహన కోసం బైక్ ర్యాలీ చేపట్టామని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







