ఎమిరేట్స్‌ ప్రయాణీకులకు అడ్వయిజరీ

- November 26, 2018 , by Maagulf
ఎమిరేట్స్‌ ప్రయాణీకులకు అడ్వయిజరీ

దుబాయ్:ఎమిరేట్స్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు ఎమిరేట్స్‌ సంస్థ కొన్ని సూచనలు చేసింది. టెర్మినల్‌ 3 నుంచి వెళ్ళే ప్రయాణీకులు, డిపాచ్యుర్‌ కంటే కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. 47వ నేషనల్‌ డే సెలవు కారణంగా పెరిగిన ఫ్లోటింగ్‌తో ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణీకుల్ని కోరింది ఎమిరేట్స్‌. డిసెంబర్‌ 2న సెలవు, 3వ తేదీన కూడా ఆ సెలవు కొనసాగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి వర్క్‌ యధాతథంగా కొనసాగుతుంది. ఈ సెలవుల కారణంగా ఎక్కువమంది విదేశాలకు పయనమవుతున్నారు. దాంతో ఫ్లోటింగ్‌ ఎక్కువగా వుండొచ్చని ఎమిరేట్స్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com