భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి
- December 04, 2018


సుష్మ స్వరాజ్ అబుధాబి పర్యటన: భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి.. సుష్మ స్వరాజ్ మరియు యూఏఈ విదేశాంగ మంత్రి అబుధాబీలో సంయుక్తంగా ప్రారంభించిన 'గాంధీ-జాయేద్ డిజిటల్ మ్యూజియమ్'..యూఏఈ జాతిపిత షేక్ జాయేద్ యొక్క 100వ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 150వ జ్ఞాపక సంవత్సరాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆ మహానుభావులు అందించిన సేవలకు అద్దం పడుతుంది ఈ మ్యూజియం అని అధికారులు వెల్లడించారు. ఈ మ్యూజియం 'శాంతి, సహనం, స్థిరత్వానికి' విలువనివ్వటం అని సుష్మ కొనియాడారు. ఈ మ్యూజియం మార్చ్ 2019లో సందర్శకులకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









