భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి
- December 04, 2018


సుష్మ స్వరాజ్ అబుధాబి పర్యటన: భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి.. సుష్మ స్వరాజ్ మరియు యూఏఈ విదేశాంగ మంత్రి అబుధాబీలో సంయుక్తంగా ప్రారంభించిన 'గాంధీ-జాయేద్ డిజిటల్ మ్యూజియమ్'..యూఏఈ జాతిపిత షేక్ జాయేద్ యొక్క 100వ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 150వ జ్ఞాపక సంవత్సరాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆ మహానుభావులు అందించిన సేవలకు అద్దం పడుతుంది ఈ మ్యూజియం అని అధికారులు వెల్లడించారు. ఈ మ్యూజియం 'శాంతి, సహనం, స్థిరత్వానికి' విలువనివ్వటం అని సుష్మ కొనియాడారు. ఈ మ్యూజియం మార్చ్ 2019లో సందర్శకులకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







