సౌదీ ప్రిన్సెస్‌ మృతి: యూఏఈ నేతల సంతాపం

- December 10, 2018 , by Maagulf
సౌదీ ప్రిన్సెస్‌ మృతి: యూఏఈ నేతల సంతాపం

సౌదీ:ప్రిన్సెస్‌ అల్జవహరా బింట్‌ఫైసల్‌ బిన్‌ సాద్‌ అల్‌ సౌద్‌ మృతి పట్ల యూఏఈ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌కి ప్రిన్సెస్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాప సందేశం పంపారు ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌. అలాగే యూఏఈ ప్రెసిడెంట్‌, ఐమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కూడా ప్రిన్సెస్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాప సందేశం పంపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com