ఫ్రాన్స్లో తమ పౌరులకు ఒమన్ హెచ్చరిక
- December 15, 2018
మస్కట్: ప్యారిస్లో ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాటికి దూరంగా వుండాలని పౌరుల్ని హెచ్చరించింద ఒమన్ ఎంబసీ. క్యాపిటల్ ప్యారిస్లోనూ, ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న ఆందోళనలకు ఒమన్ పౌరులు దూరంగా వుండాలనీ, వీలైనంతవరకు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిదని ఒమన్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







