ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి
- December 25, 2018
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రీస్తు ప్రభోదించిన బైబిల్ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్ ఫాదర్లు సూచించారు. ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. శాంతియుత మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు జననాన్ని, త్యాగాన్ని గుర్తు చేశారు. ఇక.. దేశ వ్యాప్తంగా అన్ని చర్చిలు విద్యుత్ కాంతులు, క్రిస్మస్ ట్రీలతో ధగధగలాడుతున్నాయి.
ఇక.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి జన సంద్రమైంది. కరుణామయుడి కటాక్షం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఆధ్వర్యంలో దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థన అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







