దుబాయ్-ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 28, 2018
దుబాయ్:ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వడిసెలేరు బేబీ ఆతిధిగా హాజరయ్యరు. ఆమె గాత్రంతో అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు పాల్గోన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







