దుబాయ్-ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 28, 2018
దుబాయ్:ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వడిసెలేరు బేబీ ఆతిధిగా హాజరయ్యరు. ఆమె గాత్రంతో అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు పాల్గోన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







