రాహుల్ గాంధీ దుబాయ్ పర్యటన అప్డేట్
- January 02, 2019దుబాయ్: భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రసంగించనున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు దేశానికి విచ్చేస్తోన్న విషయం తెలిసిందే.నూతన సంవత్సరం సంధర్భంగా ఫ్లోరా క్రీక్ పార్క్ హోటల్ లో గత రాత్రి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మేన్ చాందీ మరియు భారత కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ హిమాన్షు వ్యాస్ తెలుగు వారిని కలుసుకుని గ్రీటింగ్స్ తెలిపారు.ఇరువురు రాహుల్ గాంధీ బహిరంగ సభ ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమములో తెలుగు రాష్ట్రాలకు సమన్వయకర్తగా ఎస్.వీ. రెడ్డి (TPCC NRI CELL CONVINER UAE) మరియు సంతోష్,మారుతి, కె.వీ.రెడ్డి, కార్తిక్, శ్రీధర్, గోవర్ధన్ కో-ఆర్డినేషన్ కమిటీ మెంబర్లు పలువురు ప్ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి