ఖష్తోగీ హత్య: దోషులకు మరణ శిక్ష పడాల్సిందే
- January 03, 2019దుబాయ్: సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్స్, జర్నలిస్ట్ జమాల్ ఖష్తోగీ హత్య కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు న్యాయస్థానం యెదుట హాజరయ్యారు. సౌదీ జనరల్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ఫర్దర్ ఎవిడెన్స్ కోసం టర్కీకి విజ్ఞప్తులు వెళ్ళాయనీ తెలిపింది. అయితే ఇప్పటిదాకా అటువైపు నుంచి సమాచారం అందలేదని ప్రాసిక్యూటర్స్ పేర్కొనన్నారు. జమాల్ ఖష్తోగీ, అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ కాన్సులేట్కి వెళ్ళిన అనంతరం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం