శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
- January 06, 2019
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి 830 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ పార్సిల్ కవర్ లో బంగారం షీట్స్ తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డాడు. పట్టుబడ్డ ప్రయాణికుడు ఓ దొంగల ముఠాకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







