ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..
- January 23, 2019
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ హవాను తగ్గించడానికి. కాంగ్రెస్ కు ఆదరణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తల్లి, సోదరుడు పోటీ చేసే స్థానాల్లోనే ప్రియాంక ప్రచారం చేస్తూ వచ్చారు. యూపీలో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెరపైకి తెచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







