ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..
- January 23, 2019
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ హవాను తగ్గించడానికి. కాంగ్రెస్ కు ఆదరణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తల్లి, సోదరుడు పోటీ చేసే స్థానాల్లోనే ప్రియాంక ప్రచారం చేస్తూ వచ్చారు. యూపీలో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెరపైకి తెచ్చింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







