సోషల్ వర్కర్ మృతి
- January 24, 2019
71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్ వర్కర్ ఇండియాలోని చెన్నయ్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్ వర్కర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్ రిలీఫ్ వర్క్స్తో ఎప్పుడూ యాక్టివ్గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని అబ్దుల్లా నిర్వహించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







