సోషల్ వర్కర్ మృతి
- January 24, 2019
71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్ వర్కర్ ఇండియాలోని చెన్నయ్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్ వర్కర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్ రిలీఫ్ వర్క్స్తో ఎప్పుడూ యాక్టివ్గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని అబ్దుల్లా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







