సోషల్ వర్కర్ మృతి
- January 24, 2019
71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్ వర్కర్ ఇండియాలోని చెన్నయ్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్ వర్కర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్ రిలీఫ్ వర్క్స్తో ఎప్పుడూ యాక్టివ్గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని అబ్దుల్లా నిర్వహించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









