సోషల్ వర్కర్ మృతి
- January 24, 2019
71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్ వర్కర్ ఇండియాలోని చెన్నయ్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్ వర్కర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్ రిలీఫ్ వర్క్స్తో ఎప్పుడూ యాక్టివ్గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని అబ్దుల్లా నిర్వహించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్