సోషల్ వర్కర్ మృతి
- January 24, 2019
71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్ వర్కర్ ఇండియాలోని చెన్నయ్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్ వర్కర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్ రిలీఫ్ వర్క్స్తో ఎప్పుడూ యాక్టివ్గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని అబ్దుల్లా నిర్వహించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







