7 డ్రైవింగ్ మిస్టేక్స్: జరీమానాలు తప్పవ్ జాగ్రత్త
- January 25, 2019
అబుదాబీ పోలీసులు యూఏఈ డ్రైవర్స్కి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డిస్ట్రాక్ట్డ్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుందనీ, క్షణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ని వినియోగించడం అనేది కామన్ తప్పిదంగా చెబుతున్నారు అధికారులు. ఇలా చేస్తే 800 దిర్హామ్ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మొత్తం ఏడు ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడే అవకాశముందంటున్న అధికారులు, వాటి వివరాల్ని పేర్కొన్నారు. వాహనంలో వున్న ఇతరులు ఫిల్మింగ్ చేయడం, స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్, రేడియో లేదా సౌండ్ సిస్టమ్ని అడ్జస్ట్ చేయడం, కారులోని వస్తువుల్ని తీసేందుకు ప్రయత్నించడం, జీపీఎస్ వినియోగించడం అలాగే మ్యాప్ని చదవడం, హెయిర్ స్టైలింగ్ అలాగే మేకప్ సరిచూసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







