7 డ్రైవింగ్ మిస్టేక్స్: జరీమానాలు తప్పవ్ జాగ్రత్త
- January 25, 2019
అబుదాబీ పోలీసులు యూఏఈ డ్రైవర్స్కి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డిస్ట్రాక్ట్డ్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుందనీ, క్షణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ని వినియోగించడం అనేది కామన్ తప్పిదంగా చెబుతున్నారు అధికారులు. ఇలా చేస్తే 800 దిర్హామ్ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మొత్తం ఏడు ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడే అవకాశముందంటున్న అధికారులు, వాటి వివరాల్ని పేర్కొన్నారు. వాహనంలో వున్న ఇతరులు ఫిల్మింగ్ చేయడం, స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్, రేడియో లేదా సౌండ్ సిస్టమ్ని అడ్జస్ట్ చేయడం, కారులోని వస్తువుల్ని తీసేందుకు ప్రయత్నించడం, జీపీఎస్ వినియోగించడం అలాగే మ్యాప్ని చదవడం, హెయిర్ స్టైలింగ్ అలాగే మేకప్ సరిచూసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









