7 డ్రైవింగ్ మిస్టేక్స్: జరీమానాలు తప్పవ్ జాగ్రత్త
- January 25, 2019అబుదాబీ పోలీసులు యూఏఈ డ్రైవర్స్కి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డిస్ట్రాక్ట్డ్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుందనీ, క్షణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ని వినియోగించడం అనేది కామన్ తప్పిదంగా చెబుతున్నారు అధికారులు. ఇలా చేస్తే 800 దిర్హామ్ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మొత్తం ఏడు ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడే అవకాశముందంటున్న అధికారులు, వాటి వివరాల్ని పేర్కొన్నారు. వాహనంలో వున్న ఇతరులు ఫిల్మింగ్ చేయడం, స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్, రేడియో లేదా సౌండ్ సిస్టమ్ని అడ్జస్ట్ చేయడం, కారులోని వస్తువుల్ని తీసేందుకు ప్రయత్నించడం, జీపీఎస్ వినియోగించడం అలాగే మ్యాప్ని చదవడం, హెయిర్ స్టైలింగ్ అలాగే మేకప్ సరిచూసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు