నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!
- January 25, 2019
అమెరికాలో నెలరోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు ముగింపు పలికేందుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాత్కాలిక బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతినిధుల సభలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించక పోవడంతో దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.
అమెరికా మెక్సికో సరిహద్దు గోడనిర్మాణ నిధులకు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతుండగా… డెమోక్రటిక్ ప్రతినిధులు అందుకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి షట్ డౌన్ కు దారితీసింది. దీంతో దేశంలో 8లక్షలమంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోవడంతో దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ పరిస్థితిని అదిగమించేందుకు సెనెటర్లు తాత్కాలిక ఫండ్ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశంలో లక్షలాదిమందికి కొంత ఉపసమనం లభిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







