నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!
- January 25, 2019
అమెరికాలో నెలరోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు ముగింపు పలికేందుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాత్కాలిక బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతినిధుల సభలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించక పోవడంతో దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.
అమెరికా మెక్సికో సరిహద్దు గోడనిర్మాణ నిధులకు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతుండగా… డెమోక్రటిక్ ప్రతినిధులు అందుకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి షట్ డౌన్ కు దారితీసింది. దీంతో దేశంలో 8లక్షలమంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోవడంతో దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ పరిస్థితిని అదిగమించేందుకు సెనెటర్లు తాత్కాలిక ఫండ్ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశంలో లక్షలాదిమందికి కొంత ఉపసమనం లభిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









