మనోడికి నలుగురు హీరోయిన్లు
- February 03, 2019
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నంబర్ 46 రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కేథరిన్ థెరిసాను హీరోయిన్గా చిత్రబృందం ఎంపిక చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె ఇప్పటికే హీరోయిన్లుగా నటిస్తుండగా.. 4వ హీరోయిన్గా కాథెరిన్ థెరిసాను చిత్రబృందం ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







