ఘనంగా ఇళయరాజా@75
- February 03, 2019
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇళయరాజా 75 పేరుతో కార్యక్రమాన్నినిర్వహించింది..చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగినఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇళయరాజా సంగీత విభావరి నిర్వహించారు.. ఆయన స్వర పరిచిన అనేక పాటలను ఈ సందర్భంగా పలువురు గాయనీ, గాయకులు ఆలపించారు.. అనంతరం సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాను సత్కరించి, బంగారంతో చేసిన వయోలిన్ను బహుకరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఆర్ రెహ్మాన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!