అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి
- March 01, 2019
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది. అయితే అతడు పాకిస్థాన్, అఫ్గనిస్తాన్, ఇరాన్, సిరియా దేశాల్లో ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్ ఖైదాకు హమ్జాబిన్ నాయకత్వం వహిస్తున్నాడు. సిరియా అంతర్యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారితీస్తుందని, జిహాదీలు ఐక్యంగా ఉండాలంటూ హమ్జా 2015లో ఓ వీడియో విడుదల చేశాడు. తండ్రిని చంపినందుకు అతడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండటంతో ….అతన్ని పట్టుకునేందుకు భారీ నగదును బహుమతిని ప్రకటించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







