అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి
- March 01, 2019
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది. అయితే అతడు పాకిస్థాన్, అఫ్గనిస్తాన్, ఇరాన్, సిరియా దేశాల్లో ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్ ఖైదాకు హమ్జాబిన్ నాయకత్వం వహిస్తున్నాడు. సిరియా అంతర్యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారితీస్తుందని, జిహాదీలు ఐక్యంగా ఉండాలంటూ హమ్జా 2015లో ఓ వీడియో విడుదల చేశాడు. తండ్రిని చంపినందుకు అతడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండటంతో ….అతన్ని పట్టుకునేందుకు భారీ నగదును బహుమతిని ప్రకటించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్









