భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
- March 01, 2019
ఇండియా హీరో అభినందన్ మాతృదేశానికి తిరిగొచ్చాడు. భారత వైమానిక దళానికి చెందిన అధికారులు..అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘ సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ ను భారత్ అప్పగించే ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టింది. దీంతో శుక్రవారం రాత్రి 9:15 నిమిషాలకు అభినందన్ను మన గడ్డపై అడుగుపెట్టాడు.
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీల అప్పగింతకు పాటించాల్సిన నిబంధనల మేరకు…అభినందన్ ను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది పాకిస్తాన్. ఆ తర్వాత సొసైటీ అభినందన్కు మళ్లీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







