భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
- March 01, 2019
ఇండియా హీరో అభినందన్ మాతృదేశానికి తిరిగొచ్చాడు. భారత వైమానిక దళానికి చెందిన అధికారులు..అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘ సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ ను భారత్ అప్పగించే ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టింది. దీంతో శుక్రవారం రాత్రి 9:15 నిమిషాలకు అభినందన్ను మన గడ్డపై అడుగుపెట్టాడు.
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీల అప్పగింతకు పాటించాల్సిన నిబంధనల మేరకు…అభినందన్ ను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది పాకిస్తాన్. ఆ తర్వాత సొసైటీ అభినందన్కు మళ్లీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







