భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్

- March 01, 2019 , by Maagulf
భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్

ఇండియా హీరో అభినందన్ మాతృదేశానికి తిరిగొచ్చాడు. భారత వైమానిక దళానికి చెందిన అధికారులు..అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘ సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ ను భారత్ అప్పగించే ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టింది. దీంతో శుక్రవారం రాత్రి 9:15 నిమిషాలకు అభినందన్‌ను మన గడ్డపై అడుగుపెట్టాడు.

జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీల అప్పగింతకు పాటించాల్సిన నిబంధనల మేరకు…అభినందన్ ను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది పాకిస్తాన్. ఆ తర్వాత సొసైటీ అభినందన్‌కు మళ్లీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com