భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
- March 01, 2019ఇండియా హీరో అభినందన్ మాతృదేశానికి తిరిగొచ్చాడు. భారత వైమానిక దళానికి చెందిన అధికారులు..అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘ సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ ను భారత్ అప్పగించే ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టింది. దీంతో శుక్రవారం రాత్రి 9:15 నిమిషాలకు అభినందన్ను మన గడ్డపై అడుగుపెట్టాడు.
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీల అప్పగింతకు పాటించాల్సిన నిబంధనల మేరకు…అభినందన్ ను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది పాకిస్తాన్. ఆ తర్వాత సొసైటీ అభినందన్కు మళ్లీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..