లండన్:భారతీయులపై దుండగుల గ్రూప్ దాడి
- March 10, 2019
లండన్:నగరంలోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ముందు వీసా సంబంధిత పనులకోసం వచ్చిన బ్రిటిష్ భారతీయులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ గ్రూప్కు చెందినట్లుగా భావిస్తున్న ఈ దుండగుల గుంపు 'నారా తక్బీర్, అల్లాహో అక్బర్ వంటి నినాదాలతో పాటు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ హైకమిషన్ వద్ద వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆదివారం మీడియాకు చెప్పారు. చేతుల్లో ఖలిస్తాన్ జెండాలను ధరించిన దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!