లండన్:భారతీయులపై దుండగుల గ్రూప్ దాడి
- March 10, 2019
లండన్:నగరంలోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ముందు వీసా సంబంధిత పనులకోసం వచ్చిన బ్రిటిష్ భారతీయులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ గ్రూప్కు చెందినట్లుగా భావిస్తున్న ఈ దుండగుల గుంపు 'నారా తక్బీర్, అల్లాహో అక్బర్ వంటి నినాదాలతో పాటు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ హైకమిషన్ వద్ద వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆదివారం మీడియాకు చెప్పారు. చేతుల్లో ఖలిస్తాన్ జెండాలను ధరించిన దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







