'మా' ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం
- March 11, 2019
హైదరాబాద్:ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం సాధించింది. అధ్యక్షుడిగా నరేశ్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం.
మా ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మాలో మొత్తం 745 ఓట్లు ఉండగా, 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించగా, ఈసారి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







