ఐపీఎల్ మెగా ఫైనల్..
- May 12, 2019
హైదరాబాద్లో ఐపీఎల్ మెగా ఫైనల్ హీట్ పెంచుతోంది.ఉప్పల్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. ఫైనల్లో చెన్నై, ముంబై తలపడబోతున్నాయి. స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అంతేకాదు షీటీమ్స్తో ప్రత్యేక నిఘా పెట్టారు. స్టేడియంలోకి పవర్బ్యాంక్లు, ల్యాప్టాప్లను అనుమతించడం లేదు… క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







