యూఏఈలో ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్
- August 23, 2019
యూఏఈలో ఓ ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. అజ్మన్లో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తుషార్ వెల్లపల్లి అనే పొలిటీషియన్ని చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన విషయమనీ, రాజకీయాలతో ఈ అరెస్ట్కి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. పదేళ్ళ క్రితం 11 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్ని ఆయన జారీ చేశారనీ, అది బౌన్స్ అయ్యిందని తెలుస్తోంది. కాగా, తన కుమారుడ్ని ట్రాప్ చేశారని తుషార్ తండ్రి వెల్లపల్లి నటేషన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







