యూఏఈలో ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్
- August 23, 2019
యూఏఈలో ఓ ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. అజ్మన్లో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తుషార్ వెల్లపల్లి అనే పొలిటీషియన్ని చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన విషయమనీ, రాజకీయాలతో ఈ అరెస్ట్కి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. పదేళ్ళ క్రితం 11 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్ని ఆయన జారీ చేశారనీ, అది బౌన్స్ అయ్యిందని తెలుస్తోంది. కాగా, తన కుమారుడ్ని ట్రాప్ చేశారని తుషార్ తండ్రి వెల్లపల్లి నటేషన్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









