యూఏఈలో ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్
- August 23, 2019
యూఏఈలో ఓ ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. అజ్మన్లో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తుషార్ వెల్లపల్లి అనే పొలిటీషియన్ని చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన విషయమనీ, రాజకీయాలతో ఈ అరెస్ట్కి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. పదేళ్ళ క్రితం 11 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్ని ఆయన జారీ చేశారనీ, అది బౌన్స్ అయ్యిందని తెలుస్తోంది. కాగా, తన కుమారుడ్ని ట్రాప్ చేశారని తుషార్ తండ్రి వెల్లపల్లి నటేషన్ చెప్పారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







