యూఏఈలో ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్
- August 23, 2019యూఏఈలో ఓ ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. అజ్మన్లో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తుషార్ వెల్లపల్లి అనే పొలిటీషియన్ని చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన విషయమనీ, రాజకీయాలతో ఈ అరెస్ట్కి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. పదేళ్ళ క్రితం 11 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్ని ఆయన జారీ చేశారనీ, అది బౌన్స్ అయ్యిందని తెలుస్తోంది. కాగా, తన కుమారుడ్ని ట్రాప్ చేశారని తుషార్ తండ్రి వెల్లపల్లి నటేషన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..