ఎన్ఐఏ, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- January 23, 2016
బెంగుళూరులో తెలంగాణ పోలీస్, ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా బెంగుళూరు శివారులో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ఐసిస్ కోసం పనిచేస్తున్న ఉగ్రవాద దంపతులు పారిపోయేందుకు యత్నిస్తున్న క్రమంలో పట్టుకోబోయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్పై దంపతులు ఇద్దరు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోబోతున్న ఉగ్రవాద దంపతులను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. గాయపడ్డ శ్రీనివాస్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పట్టుబడిన దంపతులు అహ్మదాబాద్ బాంబు పేలుళ్లో కీలక సూత్రదారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









