కరోనా వైరస్: అందరికీ ఉచిత వైద్యం
- March 31, 2020
రియాద్: దేశంలో కరోనా బాధితులందరికీ ఉచిత వైద్యం అందించాలని కింగ్ సల్మాన్ ఆదేశించారు. ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్లో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందుతుందనీ, ఈ విషయమై కింగ్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారని హెల్త్ మినిస్టర్ డాక్టర్ తావ్ఫిక్ బిన్ ఫవాజ్ అల్ రబియా చెప్పారు. రియాద్లోని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు సైతం ఈ వైద్యం లభిస్తుంది. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి భద్రత సౌదీ అరేబియాలో లభిస్తుందని ఈ సందర్భంగా మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







