కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా
- May 20, 2020
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ కమర్షియల్ ఔట్లెట్ ఓనర్కి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. వినియోగదారులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడకపోవడం, వారి టెంపరేచర్ని గుర్తించకపోవడం, శానిటైజేషన్కి సంబంధించిన లోపాలు, ట్రాలీల స్టెరిలైజేషన్ చేయకపోవడం వంటి అభియోగాలు కమర్షియల్ ఔట్లెట్ ఓనర్పై మోపబడ్డాయి. ఇదిలా వుంటే, నలుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన దరిమిలా వారికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. హోం కన్ఫైన్మెంట్కి కట్టుబడి వుండని 19 మంది వ్యక్తులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులపై విచారణకు ప్రాసిక్యూషన్ సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









