కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా
- May 20, 2020
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ కమర్షియల్ ఔట్లెట్ ఓనర్కి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. వినియోగదారులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడకపోవడం, వారి టెంపరేచర్ని గుర్తించకపోవడం, శానిటైజేషన్కి సంబంధించిన లోపాలు, ట్రాలీల స్టెరిలైజేషన్ చేయకపోవడం వంటి అభియోగాలు కమర్షియల్ ఔట్లెట్ ఓనర్పై మోపబడ్డాయి. ఇదిలా వుంటే, నలుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన దరిమిలా వారికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. హోం కన్ఫైన్మెంట్కి కట్టుబడి వుండని 19 మంది వ్యక్తులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులపై విచారణకు ప్రాసిక్యూషన్ సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







