కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా
- May 20, 2020
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ కమర్షియల్ ఔట్లెట్ ఓనర్కి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. వినియోగదారులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడకపోవడం, వారి టెంపరేచర్ని గుర్తించకపోవడం, శానిటైజేషన్కి సంబంధించిన లోపాలు, ట్రాలీల స్టెరిలైజేషన్ చేయకపోవడం వంటి అభియోగాలు కమర్షియల్ ఔట్లెట్ ఓనర్పై మోపబడ్డాయి. ఇదిలా వుంటే, నలుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన దరిమిలా వారికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. హోం కన్ఫైన్మెంట్కి కట్టుబడి వుండని 19 మంది వ్యక్తులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులపై విచారణకు ప్రాసిక్యూషన్ సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







