ఈద్ అల్ ఫితర్: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ
- May 20, 2020
యూ.ఏ.ఈ:షవ్వాల్ క్రిసెంట్ సైట్ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్ సైటింగ్ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్ 29 మఘ్రిబ్ ప్రార్థనల అనంతరం క్రిసెంట్ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్ అల్ ఫితర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్ సైటింగ్ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







