ఈద్ అల్ ఫితర్: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ
- May 20, 2020
యూ.ఏ.ఈ:షవ్వాల్ క్రిసెంట్ సైట్ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్ సైటింగ్ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్ 29 మఘ్రిబ్ ప్రార్థనల అనంతరం క్రిసెంట్ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్ అల్ ఫితర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్ సైటింగ్ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







