ఈద్ అల్ ఫితర్: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ
- May 20, 2020
యూ.ఏ.ఈ:షవ్వాల్ క్రిసెంట్ సైట్ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్ సైటింగ్ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్ 29 మఘ్రిబ్ ప్రార్థనల అనంతరం క్రిసెంట్ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్ అల్ ఫితర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్ సైటింగ్ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









