ఈద్ అల్ ఫితర్: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ
- May 20, 2020
యూ.ఏ.ఈ:షవ్వాల్ క్రిసెంట్ సైట్ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్ సైటింగ్ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్ 29 మఘ్రిబ్ ప్రార్థనల అనంతరం క్రిసెంట్ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్ అల్ ఫితర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్ సైటింగ్ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







