బ్యాంక్ స్కామ్స్ వార్నింగ్
- May 29, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని పబ్లిక్కి సూచించింది. బ్యాంక్ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలంటూ కొందరు స్కామర్స్ లింక్లు పంపుతున్నారనీ, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని డైరెక్టరేట్ హెచ్చరించింది. ఇ-బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన పాస్వర్డ్లను హ్యాక్ చేయడమే ఈ లింకుల ఉద్దేశ్యమని డైరెక్టరేట్ పేర్కొంది. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వివరాల్ని అడగబోవని డైరెక్టరేట్ తెలిపింది. హాట్లైన్ 992 ద్వారా స్కామర్ లింక్లకు సంబంధించిన సమాచారాన్ని తెలపాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









