బ్యాంక్ స్కామ్స్ వార్నింగ్
- May 29, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని పబ్లిక్కి సూచించింది. బ్యాంక్ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలంటూ కొందరు స్కామర్స్ లింక్లు పంపుతున్నారనీ, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని డైరెక్టరేట్ హెచ్చరించింది. ఇ-బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన పాస్వర్డ్లను హ్యాక్ చేయడమే ఈ లింకుల ఉద్దేశ్యమని డైరెక్టరేట్ పేర్కొంది. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వివరాల్ని అడగబోవని డైరెక్టరేట్ తెలిపింది. హాట్లైన్ 992 ద్వారా స్కామర్ లింక్లకు సంబంధించిన సమాచారాన్ని తెలపాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







