బ్యాంక్ స్కామ్స్ వార్నింగ్
- May 29, 2020మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని పబ్లిక్కి సూచించింది. బ్యాంక్ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలంటూ కొందరు స్కామర్స్ లింక్లు పంపుతున్నారనీ, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని డైరెక్టరేట్ హెచ్చరించింది. ఇ-బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించిన పాస్వర్డ్లను హ్యాక్ చేయడమే ఈ లింకుల ఉద్దేశ్యమని డైరెక్టరేట్ పేర్కొంది. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వివరాల్ని అడగబోవని డైరెక్టరేట్ తెలిపింది. హాట్లైన్ 992 ద్వారా స్కామర్ లింక్లకు సంబంధించిన సమాచారాన్ని తెలపాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా