ప్రముఖ నగరాల్ని కనెక్ట్ చేసేలా ట్రాన్సిట్ విమానాల్ని ఆఫర్ చేస్తున్న ఎతిహాద్
- June 05, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్ వేస్, యూరోప్ అలాగే ఆసియా, ఆస్ట్రేలియాలను అబుధాబి మీదుగా కనెక్ట్ చేసేలా మొత్తం 20 నగరాలకు ట్రాన్సిట్ విమానాల్ని ఆఫర్ చేయనుంది. జూన్ 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు ఎయిర్లైన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎతిహాద్ ఇటీవలే మెల్బోర్న్ మరియు సిడ్నీ నుంచి లండన్ హీత్రూకి లింక్ని ఇటీవల ప్రారంభించింది. అబుదాబీ మీదుగా వీటికి కనెక్షన్ వుంటుంది. ఇదివరకే ప్రకటించిన డెస్టినేషన్స్కి అబుధాబి నుంచి జూన్ అంతటా విమానాలు నడపనున్నట్లు ఎతిహాద్ ఇప్పటికే ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎతిహాద్ స్పష్టం చేసింది. కోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







