ఎన్ఓసి రూల్తో తగ్గుతున్న ఎక్స్పాట్ వర్క్ఫోర్స్
- June 17, 2020
మస్కట్: నో అబ్జెక్షన్ సర్టిఫికెట్కి సంబంధించిన చట్టం అమల్లోకి రావడంతో, హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి) పేర్కొంది. ఎన్ఓసి కంటే ముందు 8 శాతంగా వున్న వర్క్ఫోర్స్, ఆ తర్వాత 3 శాతానికి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, లిమిటెడ్ స్కిల్స్ కలిగిన వలస కార్మికుల సంఖ్య మాత్రం సుల్తానేట్లో పెరుగుతూనే వుంది. లేబర్ మార్కెట్లో కాంపిటీటివ్నెస్ని పెంచే క్రమంలో ఎన్ఓసిని రద్దు చేసే ఆలోచనలో సుల్తానేట్ వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







