వీసా, పాస్పోర్ట్, ఇమ్మిగ్రేషన్ మరియు ట్రాఫిక్ సర్వీసుల్ని ప్రారంభించనుంది
- June 25, 2020
మస్కట్: కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన పలు సర్వీసుల్ని జులై 1 నుంచి రాయల్ ఒమన్ పోలీస్ తిరిగి ప్రారంభించనుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ అండ్ రెసిడెన్స్కి సంబంధించి సివిల్ స్టేటస్, వీసా జారీ, వీసా స్టాంపింగ్ అలాగే రెసిడెంట్ కార్డు సర్వీసులు సహా అనేక సర్వీసుల్ని పునఃప్రారంభించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ఓపీ ఫెసిలిటీస్లో ఈ కార్యకలాపాల్ని నిలిపివేశారు. ప్రజల అవసరార్ధం మళ్ళీ అన్ని సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!